పద్మ అవార్డులు 2020

పద్మ అవార్డులు 2020 గ్రహీతల జాబితా – ఐదుగురు తెలుగు వ్యక్తులకు పద్మ పురస్కారాలు

2020 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 71వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి ఐదుగురు తెలుగు వారికి పద్మ పురస్కారాలు వరించాయి. వివిధ రంగాల్లో విశేష సేవ చేసిన ప్రతిభావంతులకు ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం పద్మ (పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ) అవార్డులకు ఎంపిక చేసింది. మొత్తం 141 మంది పద్మ అవార్డులు ఎంపికవగా అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్, మరియు 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. […]

Read More