ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉద్వాసన పలికింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబందించి కమిషనర్ ను తొలగిస్తూ జీవో జారీచేసింది. ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనల మార్పు ఆర్డినెన్సుకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్…
Tag: