సమత కేసు నిందితులకు ఉరిశిక్ష

సమత కేసు నిందితులకు ఉరిశిక్ష – ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు

సమత అత్యాచారం, హత్య కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఈరోజు (30/01/2020) సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు దోషులు షేక్‌ బాబు, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ ముఖ్ధుంలకు ఉరిశిక్షను విదిస్తు న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు వెలువడించిన మరుక్షణం నిందితులు కంటతడి పెట్టుకున్నారు. ఇది దారుణమైన హేయమైన చర్య అని తన తీర్పులో కోర్టు తెలిపింది. న్యాయస్థానం తీర్పుతో సమత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ 24న కొమురంభీం అసిఫాబాద్ […]

Read More