Highlights PM Narendra Modi Speech Today 12 May 2020, Lockdown 4.0

Highlights PM Narendra Modi Speech Today 12 May 2020

కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్య ఎవరూ ఊహించని విధంగా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు ఈరోజు ప్రధాని మోదీ. జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ పలు కీలక అంశాల మీద మాట్లాడారు. అవేంటో క్రింద చూద్దాం…

Highlights PM Narendra Modi Speech Today 12 May 2020

  • ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ (Atmanirbhar Bharat Abhiyan) పేరిట రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ
  • ఈ ప్యాకెజీ మన జీడీపీ లో 10 శాతం
  • ప్యాకేజీ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతమివ్వనుంది
  • రైతులు, మధ్యతరగతి వారు, పేదలు ఈ ప్యాకేజీ ద్వారా లబ్ది పొందుతారు
  • ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలు 13 మే న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు
  • మే 18 నుండి భారత్ లాక్ డౌన్ 4.0 మొదలవుతుంది. ఇది భిన్నంగా ఉండనుంది, అందుకు తగ్గ విధివిధానాలు త్వరలో విడుదలకానున్నాయి
  • ఒకప్పటి లోకల్ బ్రాండ్లు అన్నీ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్లు. కాబట్టి దేశీయ బ్రాండ్ల‌నే జీవ‌న మంత్రంగా చేసుకోవాలి
  • రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది
  • “ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, శక్తివంతమైన జనాభా, డిమాండ్” మొదలగు 5 పిల్లర్ల మీద భారతదేశం ఆధారపడి ఉంది