తెలంగాణలో ఒంటి పూట బడులు

తెలంగాణలో ఒంటి పూట బడులు ఎప్పటినుండి అంటే ..?

తెలంగాణలో ఒంటి పూట బడులు ఈ నెల 16 (మార్చి 16, 2020) నుండి ప్రారంభం కానున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్‌ చిత్రారామచంద్రన్‌ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ళ సమయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయి. అయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఒంటి పూట బడుల సమయంలో మధ్యాహ్న భోజనం అనంతరం (12:30 గంటలకు) ఇంటికి వెళ్తారు. తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవులు ఎప్పటినుండి ? వార్షిక పరీక్షల […]

Read More