హుజుర్నగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి గా శానంపూడి సైదిరెడ్డినే తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోడా ప్రకటించారు. …
Category:
రాజకీయం
ఈరోజు రాజ్భవన్లో నూతన మంత్రులుగా హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్కుమార్, కేటీఆర్, గంగుల కమలాకర్, మరియు సబితా ఇంద్రారెడ్డిల చేత గవర్నర్ తమిళ సై సౌందర్రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు …
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ నేడు జరగనుంది. ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణకు కొత్తగా నియామకమైన గవర్నర్ తమిళ సై సౌందర్రాజన్ కు ఈ …
Older Posts