ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉద్వాసన పలికింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబందించి కమిషనర్ ను తొలగిస్తూ జీవో జారీచేసింది. ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనల మార్పు ఆర్డినెన్సుకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ …
రాజకీయం
Jagga Reddy Fires on Revanth Reddy & His Followers. తెలంగాణ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించాడు. రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి అనుచరులు పేస్ …
టీఆర్ఎస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులను ఈరోజు గురువారం (12.03.2020) ప్రకటించింది. పార్టీ జనరల్ సెక్రెటరీ కే. కేశవరావును రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయగా రెండో అభ్యర్థిగా శాసనసభ మాజీ స్పీకర్ సీనియర్ నేత కే.ఆర్.సురేశ్ రెడ్డిని ఖరారు చేశారు. …
Errabelli Dayakar Vs Rajagopal Reddy. ఈరోజు (07.03.2020) అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల మాటల యుద్ధం జరిగింది. అసలేం జరిగిందంటే… కెసిఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేకుంటే కొన్ని …
మంత్రి కేటీఆర్ లీజ్ కు తీసుకున్న ఫామ్హౌస్ను డ్రోన్తో చిత్రీకరించారనే ఫిర్యాదుతో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఆరోగ్య …
రాష్ట్ర శాసనమండలిని ఎవరు రద్దు చేయవచ్చు? రాష్ట్ర శాసనసభలో సాధారణ బిల్లు ఎలా ఆమోదించబడుతుంది? భారతదేశంలో శాసన మండలి లేని రాష్ట్రం ఏది? ఏపీ శాసన మండలి రద్దు చేసే ఆలోచనలో సీఎం జగన్ ముందుకు సాగుతున్నట్లు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో …
టీఆర్ఎస్ మొదటిసారి తెలంగాణలోని హుజుర్నగర్ శాసనసభ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయ దుందుభి మోగించారు. మొత్తం 2,00,754 ఓట్లు పోలవగా తెరాసకు 1,12,796 ఓట్లు, కాంగ్రెస్కు …
హుజుర్నగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం నమోదు చేశాడు. ప్రత్యర్థి, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతీ రెడ్డి ఏ మాత్రం పోటీ ఇవ్వడకుండా 43,284 ఓట్ల …