తాజా వార్తలు, ఆంధ్రప్రదేశ్, రాజకీయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉద్వాసన పలికింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబందించి కమిషనర్ ను తొలగిస్తూ జీవో జారీచేసింది. ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనల మార్పు ఆర్డినెన్సుకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఆ వెంటనే...
తెలంగాణా, తాజా వార్తలు, రాజకీయం
Jagga Reddy Fires on Revanth Reddy & His Followers. తెలంగాణ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించాడు. రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి అనుచరులు పేస్ బుక్ వేదికగా అసత్య...
తాజా వార్తలు, తెలంగాణా, రాజకీయం
టీఆర్ఎస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులను ఈరోజు గురువారం (12.03.2020) ప్రకటించింది. పార్టీ జనరల్ సెక్రెటరీ కే. కేశవరావును రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయగా రెండో అభ్యర్థిగా శాసనసభ మాజీ స్పీకర్ సీనియర్ నేత కే.ఆర్.సురేశ్ రెడ్డిని ఖరారు చేశారు. ముందు...
తాజా వార్తలు, తెలంగాణా, రాజకీయం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను రాష్ట్ర భాజపా నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం వెంటనే...
తాజా వార్తలు, తెలంగాణా, రాజకీయం
Errabelli Dayakar Vs Rajagopal Reddy. ఈరోజు (07.03.2020) అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల మాటల యుద్ధం జరిగింది. అసలేం జరిగిందంటే… కెసిఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేకుంటే కొన్ని...
తెలంగాణా, తాజా వార్తలు, రాజకీయం
మంత్రి కేటీఆర్ లీజ్ కు తీసుకున్న ఫామ్హౌస్ను డ్రోన్తో చిత్రీకరించారనే ఫిర్యాదుతో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఆరోగ్య...