Today Corona Cases In Telangana

Today Corona Cases In Telangana – తెలంగాణాలో ఈరోజు కరోనా కేసులు

Today Corona Cases In Telangana. 06/06/2020 రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధికంగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే అత్యధికంగా 10 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ముగ్గురు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చనిపోయారు. ఈరోజు నమోదయిన కేసుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. జిహెచ్ఎంసి పరిధి – 152 రంగారెడ్డి – 10 మేడ్చల్ – 18 నిర్మల్ – 05 యాదాద్రి – 05 మహబూబ్ నగర్ – 04 జగిత్యాల, నాగర్ […]

Read More
తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్‌ కేసులు – జీహెచ్ఎంసీలోనే ఎక్కువ

తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఈరోజు శనివారం మొత్తం 43 కేసులు నమోదుకాగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పేరేషన్ పరిధిలోనే ఎక్కువ కేసులు రిపోర్టు అయ్యాయి. ఈ 43 కేసులు కలుపుకొని ఇప్పటి వరకు తెలంగాణాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 809కి చేరింది. ఈరోజు వివరాల ప్రకారం 605 యాక్టివ్‌ కేసులు ఉండగా, 186 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 18 […]

Read More

ఈరోజు నుండి తెలంగాణాలో పేదల ఖాతాల్లో రూ.1500 జమ – నేరుగా బ్యాంకు అకౌంట్ కు బదిలీ

కరోనా విపత్తు, లాక్‌డౌన్ దృష్ట్యా పేదలకు నెలరోజులకు సరిపడే విధంగా 12 కిలోల ఉచిత బియ్యం మరియు ప్రతీ రేషన్ కార్డుకు రూ.1500/- నగదు రూపేణా ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు బియ్యం మాత్రమే పంపిణి చేయగా ఈరోజు నుండి డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి మంగళవారం తమ బ్యాంకు ఖాతాలో రూ.1500 జమ చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు డబ్బులు […]

Read More
Telangana Corona Virus Updates 4th April

Telangana Corona Virus Updates 4th April – తెలంగాణాలో ఏప్రిల్ 4న వైరస్ కేసులు

Telangana Corona Virus Updates 4th April తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 4, 2020 నాడు మొత్తం 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 272కు చేరింది. “తెలంగాణలో కరోనా వైరస్ తో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. ఈరోజు ఒక్కరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 33 మంది కోలుకున్నారు. 228 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు”. అని తెలంగాణ […]

Read More
Today Corona Cases In Telangana 03rd April 2020

Today Corona Cases In Telangana 03rd April 2020 – 03 ఏప్రిల్ నాడు కరోనా కేసుల సంఖ్య

Today Corona Cases In Telangana 03rd April 2020 తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 3, శుక్రవారం నాడు ఒక్కరోజే 75 నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ సాయంత్రం 7 గంటలకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో 75 కొత్త కేసులు నమోదు కాగా ఇద్దరు వైరస్ భారిన పది చనిపోయారని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 229 కు చేరింది. అలాగే ఈరోజు […]

Read More
2nd April TS Corona Virus Live Updates

2nd April TS Corona Virus Live Updates – తెలంగాణ కరోనా వైరస్ వార్తలు 02.04.2020

2nd April TS Corona Virus Live Updates కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏప్రిల్ ఒకటవ తారీఖున ముగ్గురు చనిపోగా మరో ముప్పై మందికి వైరస్ సోకిందని ప్రభుత్వం తెలిపింది. వీరిలో 30 మంది మర్కజ్ కు వెళ్లొచ్చిన వారే అని ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు ప్రధానమంత్రి తో రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఈరోజు కరోనా వైరస్ కు సంబందించిన వార్తలు కింద చూడండి…      

Read More
తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020

తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020 – తెలంగాణాలో 3 మరణాలు 30 పాజిటివ్ కేసులు

తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020 తెలంగాణ రాష్ట్రంలో బుధవారం (ఏప్రిల్ 1, 2020) ఒక్కరోజే 03 కరోనా మరణాలు మరియు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు (02), యశోద ఆసుపత్రిలో ఒకరు (01) చనిపోయినట్టు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించింది. ఈ మూడు మరణాలు కలుపుకుంటే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య తొమ్మిది (09) కి చేరింది. […]

Read More
TS Lockdown Till 15th April 2020

TS Lockdown Till 15th April 2020 – CM KCR Press Meet 27 March 2020

TS Lockdown Till 15th April 2020 తెలంగాణాలో లాక్ డౌన్ 15 ఏప్రిల్ 2020 వరకు కొనసాగుతుందని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా కెసిఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా లాక్ డౌన్ తప్పదని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్ద కార్మికులకు ఆటంకం కలిగించకూడదని ఊరిలోకి రాకుండా నిర్బంధం విధించిన వారికి కెసిఆర్ తెలిపారు. TS Lockdown Till 15th April 2020 – ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు […]

Read More
భారత్ లో రెండు కరోనా కేసులు

భారత్ లో రెండు కరోనా కేసులు – ఒకటి తెలంగాణాలో నమోదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్ 19) భారత్ లోకి ప్రవేశించింది. భారత్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక కేసు హైదరాబాద్ లో మరో కేసు ఢిల్లీలో నమోదు అయినట్టు అధికారికంగా ప్రకటిస్తూ  ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఇటలీ నుండి ఢిల్లీకి వచ్చిన ఒక వ్యక్తికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నాయని, అతనిని దేశ రాజధానిలో ఉన్న ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో చేర్చి […]

Read More