10వ తరగతి పరీక్షలకు హాజరైన అవిభక్త కవలలు వీణా-వాణి

10వ తరగతి పరీక్షలకు హాజరైన అవిభక్త కవలలు వీణా-వాణి

10వ తరగతి పరీక్షలకు హాజరైన అవిభక్త కవలలు వీణా వాణిలు. హైదరాబాద్ మధురానగర్ లోని ప్రతిభ హైస్కూల్ లో పదవ తరగతి పరీక్షలు రాయడానికి వచ్చారు వీణావాణీలు. జంబ్లింగ్ పద్దతిలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రత్యేక కేసు కావడంతో అధికారులు వీరికి మినహాయింపు ఇవ్వడంతో ఒకగదిలో పరీక్షకు ఏర్పాట్లు చేశారు. వీరికి వేరు వేరుగా హాల్ టికెట్లు కేటాయించింది ఎస్ఎస్సి బోర్డు. స్టేట్ హోమ్ కు సమీపంలోనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ప్రత్యేక వాహనంలో వీణావాణిలు వచ్చారు. […]

Read More
తెలంగాణ డిప్లొమా రెగ్యులర్ పరీక్షలు వాయిదా

తెలంగాణ డిప్లొమా రెగ్యులర్ పరీక్షలు వాయిదా – త్వరలో కొత్త తేదీల ప్రకటన

తెలంగాణాలో ఏప్రిల్ 04-04-2020 నుండి ప్రారంభం కానున్న రెగ్యులర్ డిప్లొమా పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ  స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (TS SBTET) అధికారికంగా ప్రకటించింది. త్వరలో కొత్త పరీక్ష తేదీలు ప్రకటిస్తామని విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. అయితే, టైప్‌రైటింగ్ మరియు షార్ట్‌హ్యాండ్ పరీక్షల షెడ్యూల్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికే కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో […]

Read More

కరోనా ప్రభావం సికింద్రాబాద్ నుండి రద్దైన రైళ్ల వివరాలు – Cancelled Trains From Sec’bad Station

కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్ళు, మాళ్లు మూసివేయగా, ఇప్పుడు వైరస్ ప్రభావాన్ని తగ్గించే పనిలో పడింది రైల్వే శాఖ. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ నుండి వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేశారు. అన్ని ప్రాంతాలకు వెళ్లే రైళ్లను కాకుండా కొన్ని ప్రాంతాలకు వెళ్లే రైళ్లను మాత్రమే రద్దు చేశారు. కరోనా ప్రభావం సికింద్రాబాద్ నుండి రద్దైన రైళ్ల వివరాలు దక్షిణమధ్య రైల్వే మొత్తం 12 రైళ్లను రద్దు చేసింది. మార్చి 18, 2020 నుండి […]

Read More
తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు

తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు – ప్రభుత్వ అధికార ప్రకటన

తెలంగాణలో 17 మార్చి 2020 నాటికి అయిదు (5) కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు. వైరస్ సోకినా వాళ్ళందరూ విదేశాల నుండి వచ్చినవారే తప్ప ఇక్కడ ఉన్న ఎవరికీ వైరస్ లేదు. తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు P-1 (మొదటి కరోనా కేసు): మహేంద్ర హిల్స్ లోని దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తి ఇప్పటికే డిశ్చార్జ్ చేశాము. అతనికి దాదాపు 80పైనే మంది […]

Read More
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వాయిదా

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసిన ఎలక్షన్ కమిషన్

కరోనా వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మీద పడింది. ఏపీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్.రమేష్ కుమార్ ప్రకటించారు. ప్రజాశ్రేయస్సు కోరి ఆరు వారాలు వేస్తున్నట్టు, ఆ తరువాత నెలకొనే పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్టు కమీషనర్ తెలిపారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వాయిదా స్థానిక ఎన్నికలను పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు కాబట్టి ఓటు వేయడానికి అధిక సమయం పడుతుంది. మనుషులు ఒకరినొకరు తగిలే […]

Read More
కరోనా దెబ్బకు ఐపీఎల్ 2020 వాయిదా

కరోనా దెబ్బకు ఐపీఎల్ 2020 వాయిదా – ఏప్రిల్ 15 నుండి జరిగే అవకాశం

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్ వాయిదా వేయక తప్పలేదు. దేశంలో కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15 నుండి లీగ్ ను ప్రారంభిస్తామని బీసీసీఐ తెలిపింది. ఇదే విషయాన్ని అన్ని ఫ్రాంచైజ్ లకు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్‌-2020 మార్చి 29నుండి జరగాల్సింది. కరోనా దెబ్బకు ఐపీఎల్ 2020 వాయిదా “భారత ప్రభుత్వంతో పాటు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ […]

Read More
కాసేపు పైలట్ గా మారిన మంత్రి కేటీఆర్

కాసేపు పైలట్ గా మారిన మంత్రి కేటీఆర్ – ఫ్లైట్‌ సిమ్యులేటర్‌లో ఐటీ శాఖ మంత్రి

ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌టీసీ), ఇది దేశంలో ఉన్న ప్రధాన విమానయాన శిక్షణా సంస్థ. ఈ శిక్షణా కేంద్రాలు దేశంలో గురుగ్రామ్‌, హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. అయితే శంషాబాద్ లో పైలట్ లకు ప్రాథమికంగా శిక్షణ ఇచ్చే ఎఫ్‌ఎస్‌టీసీ (FSTC) పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం ఫ్లైట్ సిమ్యులేటర్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొంచెంసేపు పైలట్‌ శిక్షణలో మెళుకువలు నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో […]

Read More
Jagga Reddy Fires on Revanth Reddy & His Followers

Jagga Reddy Fires on Revanth Reddy & His Followers – రేవంత్ రెడ్డి పై జగ్గారెడ్డి ఫైర్

Jagga Reddy Fires on Revanth Reddy & His Followers. తెలంగాణ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించాడు. రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి అనుచరులు పేస్ బుక్ వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య లేనిపోని ఆరోపణలు చేస్తూ నాతో పాటు మరికొందరు నేతలు తెరాస లోకి మారుతున్నట్టు పోస్టులు పెడుతున్నారు. ఇలా చేయడం తప్పు అని అన్నారు జగ్గా […]

Read More
తెరాస రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

తెరాస రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన – ఈసారి బరిలో వీరే

టీఆర్ఎస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులను ఈరోజు గురువారం (12.03.2020) ప్రకటించింది. పార్టీ జనరల్ సెక్రెటరీ కే. కేశవరావును రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయగా రెండో అభ్యర్థిగా శాసనసభ మాజీ స్పీకర్ సీనియర్ నేత కే.ఆర్.సురేశ్ రెడ్డిని ఖరారు చేశారు. ముందు నుండి పొంగులేటి, దామోదర్‌రావులతో పాటు మరికొందరి పేర్లు వినిపించినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సురేశ్ రెడ్డి మరియు కేశవరావులను ఖరారు చేశారు. ప్రస్తుతంలో శాసనసభలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న సంఖ్య బలంతో […]

Read More
Telangana SSC Hall Tickets 2020

Telangana SSC Hall Tickets 2020 Released – తెలంగాణ 10వ తరగతి హాల్ టికెట్

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలకు సన్నద్దం అవుతున్న విద్యార్థులు ఈరోజు (12.03.2020) నుండి TS BSE అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోగలరు. తెలంగాణాలో ఎస్ఎస్సి/ 10వ తరగతి పరీక్షలు 19 మార్చి 2020 నుండి 06 ఏప్రిల్ 2020 వరకు జరగనున్నాయి. విద్యార్థులు తప్పకుండా తమ హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన లింక్ […]

Read More