ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసిన ఎలక్షన్ కమిషన్

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసిన ఎలక్షన్ కమిషన్

కరోనా వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మీద పడింది. ఏపీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్.రమేష్ కుమార్ ప్రకటించారు. ప్రజాశ్రేయస్సు కోరి ఆరు వారాలు వేస్తున్నట్టు, ఆ తరువాత నెలకొనే పరిస్థితులను...
APSRTC Apprentice 2020 Jobs – ఏపీఎస్‌ఆర్‌టీసీలో అప్రెంటీస్ పోస్టులు, దాదాపు 5,000 ఖాళీలు

APSRTC Apprentice 2020 Jobs – ఏపీఎస్‌ఆర్‌టీసీలో అప్రెంటీస్ పోస్టులు, దాదాపు 5,000 ఖాళీలు

APSRTC Apprentice 2020 Jobs. ఏపీఎస్‌ఆర్‌టీసీలో దాదాపు 5,000 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, షీట్ మెటల్ వర్కర్ మొదలగు అప్రెంటిస్ ఖాళీలు 5000 పైనే ఉన్నాయి. అర్హులైన మరియు అర్హత ఉన్న అభ్యర్థులు...
AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020 ముఖ్యమైన తేదీలు విడుదల – AP Polycet 2020

AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020 ముఖ్యమైన తేదీలు విడుదల – AP Polycet 2020

AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020 కు సంబంధించి ముఖ్యమైన తేదీలు విడుదలయ్యాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET), ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ పూర్తి స్థాయి నోటిఫికేషన్ మర్చి1, 2020న విడుదల చేస్తుంది. ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టి నోటిఫికేషన్ కోసం...
జగన్నన్న వసతి దీవెన పథకం అర్హులైన అభ్యర్థుల జాబితా, ఎలా దరఖాస్తు చేసుకోవాలి

జగన్నన్న వసతి దీవెన పథకం అర్హులైన అభ్యర్థుల జాబితా, ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 24 ఫిబ్రవరి 2020న విజయనగరంలో జగన్నన్న వసతి దీవెన (జెవిడి) పథకంను ప్రారంభించబోతున్నారు. జగన్న విద్యా దీవేనా పథకం యొక్క తుది అర్హత జాబితా అందుబాటులో ఉంది. కాబట్టి, అర్హత గల జాబితాను తెలుసుకోవడానికి క్రింద ఇవ్వబడిన లింకుల ద్వారా...
రాష్ట్ర శాసన మండలి రద్దు చేయాలంటే ఇవి నియమాలు

రాష్ట్ర శాసన మండలి రద్దు చేయాలంటే ఇవి నియమాలు

రాష్ట్ర శాసనమండలిని ఎవరు రద్దు చేయవచ్చు? రాష్ట్ర శాసనసభలో సాధారణ బిల్లు ఎలా ఆమోదించబడుతుంది? భారతదేశంలో శాసన మండలి లేని రాష్ట్రం ఏది? ఏపీ శాసన మండలి రద్దు చేసే ఆలోచనలో సీఎం జగన్ ముందుకు సాగుతున్నట్లు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర శాసన మండలి రద్దు చేసే అధికారం...

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఫలితాలు విడుదల – 8,351 మంది 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఫలితాలు (ప్రిలిమ్స్‌) శుక్రవారం విడుదల అయ్యాయి. 8,351 అభ్యర్థులు 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ ఏడాది మే 26న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పేపర్‌–1, పేపర్‌–2 (స్క్రీనింగ్‌ టెస్టు) తుది ఫలితాలను...