సైనిక్ పురిలో వైద్యురాలికి ఘనస్వాగతం

సైనిక్ పురిలో వైద్యురాలికి ఘనస్వాగతం – డాక్టరుకు దక్కిన గౌరవం, ఆనందంతో కన్నీళ్లు

సైనిక్ పురిలో వైద్యురాలికి ఘనస్వాగతం. ఆమె తెల్ల కోటు వేసుకున్న డాక్టర్, కాదు దేవత. కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలను సైతం లెక్కచేయక కరోనా వైరస్ భాదితులకు ట్రీట్ మెంట్ చేసి వస్తున్న ఆమెకు తన అపార్టుమెంట్ వాసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ కు ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. సైనిక్ పురిలో వైద్యురాలికి ఘనస్వాగతం ఆమె డాక్టర్ విజయశ్రీ. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలు ముంగించుకొని సైనిక్ పూరి లోని ఇంటికి చేరుకున్న తనకు […]

Read More
దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 17 వరకు ఇచ్చిన సడలింపులు ఇవే

దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 17 వరకు ఇచ్చిన సడలింపులు ఇవే

కరోనాపై పోరాటం మరో రెండు వారాలకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్పదని ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా ఇంకా అదుపులోకి రాలేదని అందుకే మే 17 వరకు లాక్‌డౌన్ అనే తాజా ఉత్తర్వులో పేర్కొంది హోం మంత్రిత్వ శాఖ. లాక్‌డౌన్ లో గ్రీన్ జోన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 17 వరకు ఇచ్చిన సడలింపులు ఇవే గమనిక: రాత్రి […]

Read More
మరోసారి భారత్ లాక్‌డౌన్‌ పొడిగింపు

మరోసారి భారత్ లాక్‌డౌన్‌ పొడిగింపు – మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, మే 17 వరకు ఆంక్షలు

మరోసారి భారత్ లాక్‌డౌన్‌ పొడిగింపు. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో లాక్‌డౌన్‌ ను మూడోసారి పొడిగించింది. లాక్‌డౌన్‌ రెండు వారాలపాటు అంటే మే 17 వరకు కొనసాగిస్తున్నట్టు కాసేపటి క్రితమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మే 3 వరకు ఉన్న లాక్‌డౌన్‌ ఇప్పుడు మే 4 నుండి మే 17 వరకు కోనసాగనుంది. ఇందుకు సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం గ్రీన్, రెడ్, […]

Read More
రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల

రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల – కెమెరా, ధర మరియు ఇతర ఫీచర్స్

రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది రియల్‌మీ. లాక్‌డౌన్ వల్ల ఎప్పటి నుండో ఫోన్ లాంచింగ్ ను వాయిదా వేస్తూ వస్తున్న రియల్‌మీ ఎట్టకేలకు 5జీ కొత్త వేరియంట్‌ను విపణిలోకి విడుదల చేసింది కంపెనీ. రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల X50 సిరీస్‌లో విడుదలైన మూడవ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ. ‘రియల్‌మీ ఎక్స్50 5జీ’ మరియు ‘రియల్‌మీ ఎక్స్‌ 50 ప్రో 5 జి’ ఇది వరకు ఈ కంపెనీ నుండి వచ్చిన […]

Read More
OU Degree PG Results April 2020

OU Degree PG Results April 2020 – ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పీజీ ఫలితాలు విడుదల

OU Degree PG Results April 2020. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ మరియు పీజీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. డిగ్రీ, పీజీ కోర్సులలో మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. OU Degree PG Results April 2020 క్రింద ఫలితాలను విద్యార్థులు తెలుసుకొనవచ్చు. ఉర్దూ, పర్షియన్, మరాఠీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫి, ఆర్కియాలజి, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఎం.కామ్ […]

Read More
పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా

పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా – రూ. 6 వేలు మీకు వస్తున్నాయా ఇలా చెక్ చేసుకోండి

పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వేళ పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు అందజేసే రూ.6000/- కు సంబంధించి లాక్ డౌన్ ప్యాకేజీ కూడా విడుదల చేసినింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా అర్హులైన రైతులకు నేరుగా లబ్ది చేకూరేందుకు పెట్టుబడి సహాయం క్రింద కేంద్ర ప్రభుత్వం […]

Read More
జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు.

జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు – అతిక్రమిస్తే కఠిన చర్యలు

జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు. ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. వైరస్ వ్యాప్తికి ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ కూడా కారణం అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో పిజ్జా డెలివరీ చేసే వ్యక్తి ద్వారా దాదాపు 61 మందికి కరోనా సోకడంతో, మన దగ్గర ఆలాంటి పరిస్థితి రావద్దని […]

Read More
మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌

మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌ – కేంద్ర సడలింపు తెలంగాణాలో వర్తింపు లేదు

మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఇది వరకు తెలంగాణా రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని చెప్పిన ప్రభుత్వం అలాగే కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని చెప్పగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని తెలిపారు. మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌ అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుండి కొన్నిటికి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద […]

Read More
ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి

ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి – కేంద్రం తాజా ప్రకటన

ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి అని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుండి అంటే ఏప్రిల్ 20, 2020 నుండి కేంద్రం ఈ-కామర్స్ సంస్థలకు వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ఇందులో ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరం లోని వస్తువులకు లాక్ డౌన్ […]

Read More
Team Mask Force New Task

Team Mask Force New Task – ‘టీం మాస్క్ ఫోర్స్’ ప్రధాని మోదీ సూచన

Team Mask Force New Task. బయటికి వెళ్తున్నప్పుడు తప్పకుండ ముసుగులు ధరించాల్సిన సమయం ఇది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ మాస్కుల గురించి అవగాహన కల్పించడానికి ‘టీమ్ మాస్క్ ఫోర్స్’ అనే టాస్కును రూపొందించారు.  భారత్ కొంతమంది క్రికెట్ దిగ్గజాలతో కూడిన ఒక వీడియోను విడుదల చేసింది బీసీసీఐ శనివారం. ఈ వీడియో ఉద్దేశ్యం ‘బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని ప్రోత్సహించడానికి అలాగే కరోనా వైరస్ మహమ్మారికి […]

Read More