సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు

సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు – రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా టెస్టులు

సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వచ్ఛందంగా ఈరోజు 17 ఏప్రిల్ 2020 నాడు కోవిడ్‌-19 (కరోనా) టెస్ట్‌ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్‌ టెస్ట్‌ కిట్లు తెప్పించిన అనంతరం సీఎం జగన్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు వైద్యులు చేసిన ఈ పరీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నెగెటివ్‌గా నిర్థారణ అయింది. ఈ రోజు మధ్యాహ్నమే సౌత్ కొరియా నుండి లక్ష రాపిడ్‌ టెస్ట్‌ […]

Read More

12 Noon Ghantaravam ETV 16 Apr 2020 – ముఖ్యాంశాలు (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్)

12 Noon Ghantaravam ETV 16 Apr 2020. 12 గంటల వరకు ఉన్న ముఖ్యాంశాలు. ఈటీవీ తెలంగాణ మరియు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఘంటారావంలో. ఈటీవీ తెలంగాణ ప్రధానాంశాలు – 12 Noon Ghantaravam ETV 16 Apr 2020 ఈ నెల 19న మంత్రి వర్గ సమావేశం. మహారాష్ట్రలో 2916కు చేరిన కేసులు. పూణేలో ఉదయం బయటకు వచ్చిన వారికి వినూత్న శిక్ష. కరోనా కట్టడికి కేంద్రం భారీగా వైద్య పరికరాల కొనుగోలు. తొలి విడతలో […]

Read More

ఈరోజు నుండి తెలంగాణాలో పేదల ఖాతాల్లో రూ.1500 జమ – నేరుగా బ్యాంకు అకౌంట్ కు బదిలీ

కరోనా విపత్తు, లాక్‌డౌన్ దృష్ట్యా పేదలకు నెలరోజులకు సరిపడే విధంగా 12 కిలోల ఉచిత బియ్యం మరియు ప్రతీ రేషన్ కార్డుకు రూ.1500/- నగదు రూపేణా ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు బియ్యం మాత్రమే పంపిణి చేయగా ఈరోజు నుండి డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి మంగళవారం తమ బ్యాంకు ఖాతాలో రూ.1500 జమ చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు డబ్బులు […]

Read More
హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి

హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి ? దీని వల్ల లాభమేంటి ? ఇది సాధ్యమా ?

హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి. ఈరోజు సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ అంశం మీద మాట్లాడారు. హెలికాప్టర్ మనీ గురించిన విషయాలు తెలుసుకుందాం. ఇది నిజంగా ఉపయోగపడుతుందా ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్ధిక సంక్షోభానికి. ప్రభుత్వాల రుణభారాన్ని పెంచడం కంటే, ‘హెలికాప్టర్ మనీ’ నే సరైన సాధనమేమో. హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి కరోనావైరస్ వ్యాప్తి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని అధిగమించడానికి రాష్ట్రాలకు పెద్ద సవాలుగా మారింది. […]

Read More
రాంగోపాల్ వర్మ ట్వీట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

రాంగోపాల్ వర్మ ట్వీట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ – KTR Funny Tweet To RGV

రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఒక ట్వీట్ కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు మంత్రి కేటీఆర్. అటు వర్మ ఇటు కేటీఆర్ లు ట్విట్టర్ లో చాలా ఆక్టివ్ గా ఉంటారు. కాకుంటే ఎప్పుడు ప్రత్యక్షంగా ఇద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు లేవు. రాంగోపాల్ వర్మ ట్వీట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ విషయం ఏంటంటే, లాక్‌డౌన్ వేళ మందు దొరకక కొంత మంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్పందించి […]

Read More
హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని - లస్సీ వ్యాపారులకు ఆర్ధిక సాయం

హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని – లస్సీ వ్యాపారులకు ఆర్ధిక సాయం

లాక్‌డౌన్ వేళ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ తనవంతుగా సామాజిక సేవ చేస్తుంటుంది చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని. చిలకలూరి పేటలో రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు లస్సీ అమ్ముతూ కనిపించారు. అది చూసిన ఎమ్మెల్యే కారు దిగి వారి దగ్గరకు వచ్చి హెచ్చరించడమే కాక చెరో 2 వేల రూపాయల సహాయం చేసింది. హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని కరోనా వైరస్ దృష్ట్యా ప్రభుత్వం ఎవరినీ రోడ్ల […]

Read More
ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు

ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు – ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉద్వాసన పలికింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబందించి కమిషనర్ ను తొలగిస్తూ జీవో జారీచేసింది. ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనల మార్పు ఆర్డినెన్సుకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఆ వెంటనే ఆర్డినెన్సు పై జీవో ను జారీ చేసింది ప్రభుత్వం. ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు అయితే ఈ ఆర్డినెన్సు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని […]

Read More
తెలంగాణాలో ఇళ్ల నుండి బయటికి వస్తే మాస్క్ తప్పనిసరి

తెలంగాణాలో ఇళ్ల నుండి బయటికి వస్తే మాస్క్ తప్పనిసరి – ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నుండి బయటికి వస్తే తప్పకుండా మాస్కు ధరించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించింది. తెలంగాణాలో ఇళ్ల నుండి బయటికి వస్తే మాస్క్ తప్పనిసరి ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిషా, యూపీ, జమ్మూ&కాశ్మీర్ లో కూడా మాస్కుల వాడకం తప్పనిసరి. ఇప్పుడు తెలంగాణాలో కూడా బయటికి వచ్చారంటే అలాగే విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా మాస్కులు […]

Read More
ఎవడన్నా తుమ్మితే సత్తెంరా అందురు ఇప్పడెవడన్నా తుమ్మితే

ఎవడన్నా తుమ్మితే సత్తెంరా అందురు ఇప్పడెవడన్నా తుమ్మితే సత్తిమిర అంటుర్రు – మంత్రి హరీష్ రావు ఫన్నీ స్పీచ్

కరోనా వైరస్ నిర్మూలన చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న మంత్రి హరీష్ రావు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వారి భాషలో చెప్తూ కరోనా పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు. ఈ సందర్భంగా ప్రజలకు బాగా అర్ధమయ్యేలా వివరంగా చెప్తూ ఫన్నీ ముచ్చట్లు చెప్పారు. ఎవడన్నా తుమ్మితే సత్తెంరా అందురు ఇప్పడెవడన్నా తుమ్మితే సత్తిమిర అంటుర్రు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూల్లే, చూస్తమని కలలో కూడా అనుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన పరిస్థితిని మనమంతా అనుభవిస్తున్నాము. […]

Read More
Telangana Corona Virus Updates 4th April

Telangana Corona Virus Updates 4th April – తెలంగాణాలో ఏప్రిల్ 4న వైరస్ కేసులు

Telangana Corona Virus Updates 4th April తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 4, 2020 నాడు మొత్తం 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 272కు చేరింది. “తెలంగాణలో కరోనా వైరస్ తో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. ఈరోజు ఒక్కరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 33 మంది కోలుకున్నారు. 228 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు”. అని తెలంగాణ […]

Read More