గిరిజా క్షమించు అమృతా అమ్మ దగ్గరికి రా! – ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీలో ఉన్న ఆర్యవైశ్య భవన్ మూడో అంతస్థు రూం నెంబర్ 306 గదిలో మారుతీరావు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే శనివారం తన డ్రైవర్ రాజేష్ తో కలిసి మారుతీరావు ఆర్యవైశ్య భవన్ లో దిగాడు. డ్రైవర్ బయటే ఉండగా అతను గదిలోనే ఉన్నాడు. భార్య చేసిన ఫోన్ కాలును ఎంతకూ సమాధానం లేకపోవడంతో […]
