ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌

ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ – సీఎం జగన్ ప్రెస్ మీట్ 22.03.2020

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది. 31 మార్చి 2020 వరకు ఏపీ లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువ, దేశంలో భయానక పరిస్థితులు ఉన్నా రాష్ట్రం సురక్షిత స్థానంలో ఉండడానికి పాటుపడిన వాలంటీర్ లకు, హెల్త్ డిపార్టుమెంటు మొత్తానికి, అధికారులు మిగతా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ఏపీ లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ అత్యవసర సేవలు మాత్రం […]

Read More
Janata Curfew CM KCR Press Meet

Janata Curfew CM KCR Press Meet – తెలంగాణాలో 24 గంటల జనతా కర్ఫ్యూ

Janata Curfew CM KCR Press Meet. మార్చి 22, 2020న జనతా కర్ఫ్యూ దృష్ట్యా సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందుకు ప్రజల మద్దతు కావాలి అని కోరారు. తెలంగాణాలో 24 గంటల జనతా కర్ఫ్యూ ఇప్పటి వరకు తెలంగాణాలో 21 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విదేశాల నుండి వచ్చిన వారికి దండం పెట్టి చెప్తున్న – రిపోర్టు చేయండి రోడ్లమీదకు ఒక్క బస్సు కూడా రాదు  రేపు సాయంత్రం 5గం.లకు సైరన్ మోగుతుంది […]

Read More
FIR Booked Against Kanika Kapoor

FIR Booked Against Kanika Kapoor – కనికా కపూర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

గాయని కనికా కపూర్‌ కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లండన్ నుండి వచ్చిన తరువాత ఏమాత్రం బాధ్యత లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఇచ్చిన పార్టీకి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరియు ఆమె తనయుడు బిజెపి ఎంపీ దుశ్వంత్ సింగ్ లు ఈ పార్టీకి హాజరయిన వారిలో ఉన్నారు. FIR Booked Against Kanika […]

Read More
కరోనా వైరస్ నివారణకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం

కరోనా వైరస్ నివారణకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం చాలా చేబడుతుంది. ఇందులో భాగంగా రాచకొండ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ నివారణకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం – వ్యక్తిగత పరిశుభ్రతే కరోనా వ్యాధికి నివారణ ట్రాఫిక్ కూడళ్ల వద్ద రాచకొండ పోలీసులు చేస్తున్న వైరస్ నిర్మూలన నియమాలు అందరూ ఖచ్చితంగా పాటించాలి. ఊరికే మైకుల్లో మాటలకే పరిమితం కాకుండా చేతులు ఎలా కడుక్కోవాలో, ఇతరులతో ఏవిధంగా మెలగాలో […]

Read More

కరోనా వైరస్ కట్టడికి చిరంజీవి సూచనలు – ఏదో అయిపోతుందనే భయం, ఏదీ కాదనే నిర్లక్ష్యం వద్దు

ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులందరూ వైరస్ వ్యాప్తి చెందకుండా ఏలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయం మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి కూడా ఇందుకు సంబంధించి వీడియో ద్వారా వైరస్ కట్టడికి నిర్మూలన మార్గాలు చెప్పారు. ఏదో అయిపోతుందనే భయం, ఏదీ కాదనే నిర్లక్ష్యం వద్దు చిరంజీవి ఏమన్నారో చూద్దాం. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా. మనకేదో అయిపోతుందన్న భయం కానీ, మనకు ఏదీ కాదు అనే నిర్లక్ష్యం కానీ, ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా […]

Read More
దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో

కరోనాకు నివారణ ఇలా.. దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో

ప్రజల్లో కరోనా వైరస్ (కోవిడ్19) పై అవగాహన కల్పించే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. భారత్ లో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో దీనిని అరికట్టేందుకు తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ  నడుం బిగించింది. ఇందులో భాగంగానే నటుడు విజయ్ దేవరకొండ చేత ఒక వీడియో చేయించింది ప్రభుత్వం. వీడియోను కరోనా వైరస్ ఎలా అరికట్టాలో చెప్పారు. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వీడియోలో నివారణా చర్యలు […]

Read More
పుకార్లు వదంతులు నమ్మవద్దు ఈటెల

కరోనా వైరస్ కి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసిన తెలంగాణ మంత్రి ఈటెల

కరోనా వైరస్ తెలంగాణాలో విస్తరిస్తున్న పలు వార్తలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకేఒక్క కేసు నమోదైందని అది కూడా దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి. 47 మందికి గాంధీ ఆసుపత్రిలో స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో 45 మందికి నెగటివ్ అని చూపించగా మరో ఇద్దరి వ్యక్తుల రిపోర్టులను స్పష్టత కోసం పుణె కు పంపించినట్టు ఈటెల వెల్లడించారు. ఈ 45 మందిని ఇంటికి పంపించాము. వారు […]

Read More
కరోనా ఎఫెక్ట్ మాస్క్‌తో ఎయిర్ పోర్టులో ప్రభాస్‌

కరోనా ఎఫెక్ట్ మాస్క్‌తో ఎయిర్ పోర్టులో ప్రభాస్‌ – ఫోటోలు వైరల్

కరోనా ఎఫెక్ట్ తో డార్లింగ్ ప్రభాస్ మాస్క్ ధరించి దర్శనిమిచ్చాడు. హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో ముఖానికి మాస్క్ ధరించి తన 20వ సినిమా షూటింగ్ లో భాగంగా యూరప్ కి వెళ్తూ కెమెరా కంటికి చిక్కాడు. మాస్క్ తో ఉన్న ప్రభాస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాపకింద నీరులా విస్తరిస్తూ ఇప్పటికే దాదాపు 80 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్ భారిన పడకుండా ఉండడానికి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. […]

Read More
కరోనా వైరస్ సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌ లో పాఠశాలలకు సెలవులు

కరోనా వైరస్ సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌ లో పాఠశాలలకు సెలవులు

కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రభావం కారణంగా సికింద్రాబాద్ మారేడ్ పల్లి పరిసారాల్లోని మహేంద్ర హిల్స్‌ లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో తొలి కరోనా కేసు ఇక్కడే నమోదు కావడంతో మహేంద్ర హిల్స్‌లో వైరస్ విస్తరించకుండా బాధితుడి ఇంటి నుండి 5 కిలోమీటర్ల పరిధిలో హెల్త్ అలర్ట్‌ను ప్రకటించారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వైరస్ నివారణలో భాగంగా ముమ్మరంగా పారిశుద్ద్య చర్యలు చేపట్టింది. 19 ఫిబ్రవరి 2020న దుబాయ్ నుండి బెంగళూరుకు వచ్చి 22న […]

Read More