మే 13న ఆర్థిక శాఖా మంత్రి మొత్తం రూ.6 లక్షల ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. ఈరోజు (మే 14, 2020) ప్రెస్ మీట్ ద్వారా వలస కార్మికులకు 3, ముద్రలో 1 మహిళా రుణం (ముద్ర), వీధి వ్యాపారాలు 1, గృహనిర్మాణానికి …
జాతీయ వార్తలు
కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్య ఎవరూ ఊహించని విధంగా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు ఈరోజు ప్రధాని మోదీ. జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ పలు కీలక అంశాల మీద మాట్లాడారు. అవేంటో క్రింద చూద్దాం… Highlights …
కరోనాపై పోరాటం మరో రెండు వారాలకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ తప్పదని ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా ఇంకా అదుపులోకి రాలేదని అందుకే మే 17 వరకు లాక్డౌన్ అనే తాజా …
మరోసారి భారత్ లాక్డౌన్ పొడిగింపు. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో లాక్డౌన్ ను మూడోసారి పొడిగించింది. లాక్డౌన్ రెండు వారాలపాటు అంటే మే 17 వరకు కొనసాగిస్తున్నట్టు కాసేపటి క్రితమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా …
పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వేళ పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు అందజేసే రూ.6000/- కు …
Team Mask Force New Task. బయటికి వెళ్తున్నప్పుడు తప్పకుండ ముసుగులు ధరించాల్సిన సమయం ఇది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ మాస్కుల గురించి అవగాహన కల్పించడానికి ‘టీమ్ మాస్క్ ఫోర్స్’ అనే …
ఎట్టకేలకు గాయని కనికా కపూర్కు కరోనా నెగెటివ్. బాలీవుడ్ గాయానికి ఊరట లభించింది. ఇప్పటికే నాలుగు సార్లు చేరిన టెస్టుల్లో కరోనా వైరస్ పాజిటివ్ గానే తేలింది. తాజాగా 5వ సారి చేసిన టెస్టులో కోవిడ్ 19 నెగెటివ్ గా రిపోర్టు …
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్ 19) భారత్ లోకి ప్రవేశించింది. భారత్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక కేసు హైదరాబాద్ లో మరో కేసు ఢిల్లీలో నమోదు అయినట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఇద్దరి …